Pragathi Bhavan: ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఎంపీల తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ.

ప్రగతి భవన్..

-సమావేశానికి ప్రభుత్వం ఉన్నతాధికారులను కూడా పిలిచిన కేసీఆర్.

-కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, జిఎస్టి వాటా, పరిపాలన అనుమతులు, కొత్త విద్యుత్ చట్టం పై చర్చ.

-పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అంశాలు, సభలో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్..

Update: 2020-09-10 09:05 GMT

Linked news