Peddireddy Ramchandra Reddy: ఎవ్వరికీ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం..

-వరదలపై మంత్రి పెద్ది రెడ్డి సమీక్ష.......

-ఎవ్వరికీ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం

-హైదరబాద్ లో నాళాలు పై నిర్మాణాలు చేపట్టి ఇబ్బందులు పడుతున్నారు

-బలహీనంగా ఉన్న కాలువలు, చెరువులు గుర్తించి పనులు చేపడుతాం

-ముఖ్యమంత్రి కూడా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు

-అవసరమైన నిధులు సమకూర్చి నష్ట పరిహారం చెల్లిస్తాం

Update: 2020-10-19 15:12 GMT

Linked news