Nizamabad updates: కవిత ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థులు!

నిజామాబాద్ :

-మారుతి నగర్ లోని ఎం.ఎల్.సి. కవిత ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థులు.

-తెలంగాణ లో ఈ.డబ్ల్యు.ఎస్. రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్.

-కవిత ఇంటి ముట్టడికి అడ్డుకున్న పోలీసులు, ఏబీవీపీ నేతల అరెస్ట్.

Update: 2020-10-15 07:02 GMT

Linked news