Nizamabad updates:నగరంలోని ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..
నిజామాబాద్..
-నగరంలోని ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..
-విక్కీ,గోవింద్, సయ్యద్ సోహెల్, ధనుష్ నలుగురు యువకుల తో పాటు ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు..
-విక్కీ అనే యువకుడు మహిళకు మాయ మాటలు చెప్పి కలెక్టరేట్ ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారం..
-ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉన్న సీపీ కార్యాలయం...
-ఆ తర్వాత విక్కీ స్నేహితులు ఒక్కొక్కరిగా యువతి పై అత్యాచారం కు పాల్పడ్డారు ...
సిసి ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్న పోలీసులు...
Update: 2020-08-27 06:39 GMT