Nellore updates: కావలి ప్రగతినగర్ లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కలకలం..

నెల్లూరు..

-అక్షర (7), నరేష్ (9) అనే చిన్నారులను కిడ్నాప్ చేసిన యువకుడు.

-చర్చి వద్ద ఆడుకుంటుండగా బైక్లో వచ్చి చిన్నారులను ఎక్కించుకుని వెళ్లిన యువకుడు..

-పోలీసులను ఆశ్రయించిన పిల్లల కుటుంబ సభ్యులు..

-చిన్నారుల వద్ద ఉన్న సెల్ ఫోన్ ను తీసుకుని చిన్నారులను జనతాపేట వద్ద వదిలేసి వెళ్లిపోయిన కిడ్నాపర్..

-సీసీ ఫుటేజీలను పరిశీలించి స్వల్ప వ్యవధిలోనే చిన్నారులను గుర్తించిన పోలీసులు..

-కిడ్నాపర్ కోసం గాలిస్తున్న పోలీసులు ..

Update: 2020-09-27 13:05 GMT

Linked news