Nayini Narsimha Reddy passed away: మహాప్రస్థానం లో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు పూర్తి..

#నాయిని చితికి నిప్పు అంటించిన నాయిని కొడుకు దేవేందర్ రెడ్డి

#గౌరవ వందనం సమర్పించి గాల్లోకి కాల్పులు జరిపిన పోలీస్లు

#అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు కేటీఆర్,ఈటెల, శ్రీనివాస్ గౌడ్, తలసాని, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్..వివిద ట్రేడ్ యూనియన్ నేతలు నాయిని బంధువులు, అభిమానులు.

Update: 2020-10-22 12:00 GMT

Linked news