National News : నూతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ల నియామకం

జాతీయం

- వాణిజ్య శాఖ కమిటీ చైర్మన్ గా మరోసారి వై ఎస్ ఆర్ సి పి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

- పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు

- రవాణా పర్యాటక సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మెన్గా బీజేపీ ఎంపీ టిజి వెంకటేష్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ.

Update: 2020-09-29 16:24 GMT

Linked news