Nara Lokesh Tribute to Pranab Mukherjee: ప్రణబ్ మరణం తీవ్రంగా కలచివేసింది: నారా లోకేష్

నారా లోకేష్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి: 

నాయకుడుగా,ఉపాధ్యాయుడిగా, జర్నలిస్ట్ గా, రాజనీతిజ్ఞుడు, మంత్రి, రాష్ట్రపతిగా ప్రణబ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు.

రాజకీయాల కంటే ప్రజలే ముందు

భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర సంపాదించారు.

ప్రణబ్ మరణం తీవ్రంగా కలచివేసింది.ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నాను.

వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

Update: 2020-08-31 15:01 GMT

Linked news