Nalgonda Updates: మిర్యాలగూడ లో రైతుల ఆందోళన ...
నల్గొండ :
-ధాన్యం కోనుగోళ్లను నిలిపేసిన మిల్లర్లు ..మిల్లుల వద్ద భారీగా నిలిచిన ధాన్యం ట్రాక్టరు లు..
-మిల్లులవద్ద రద్దీ ఉందని ....మరొక 24 గంటలపాటు ధాన్యం మిల్లులవద్దకు తీసుకువచ్చి ఇబ్బంది పడొద్దని రైతులకు పోలీసుల సూచన..
Update: 2020-11-03 04:11 GMT