NAgar Kurnool: జూలకంటి రంగారెడ్డి కామెంట్స్, సీపిఎం నాయకుడు..

నాగర్ కర్నూల్:

- జూలకంటి రంగారెడ్డి కామెంట్స్, సీపిఎం నాయకుడు..

- శ్రీ శైలం ఎడమగట్టు జల విద్యుత్ ప్రమాదం ముమ్మాటికీ మానవ తప్పిదమే..

- ఆసియా ఖండంలోనే పెద్దదైన ఈ ప్రాజెక్టుకు నిర్వాహన లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

- దుర్ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలి.

- మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలి.

Update: 2020-08-21 12:10 GMT

Linked news