Mopidevi Venkataramana Comments: పాదయాత్ర లో ప్రజలు స్దతిగతులను జగన్ కళ్ళారా చూశారు..
గుంటూరు ః....
ఎంపీ మోపిదేవి కామెంట్స్
* బిసి ల అభ్యున్వతికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం జాతీయ స్దాయి లో చర్చ జరుగుతుంది.
* రాజకీయ ఆరంగ్రేటం నుంచి సీఎం వరకు ప్రతిది ఓ చరిత్ర.
* బిసి సామాజిక వర్గాలు ఇప్పటి వరకు ఓటు బ్యాంక్ గానే ఉన్నాయి.
* బిసిలకు పదవులు అంటే ముడు నాలుగు కులలాకే అందేవి.
* ఇప్పుడు అన్ని కులాలకు జగన్ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చాం.
* సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
* మీకు వచ్చిన పదవులు విజిటింగ్ కార్డులకే పరిమితం కాకుడదు.
* జగన్ ఆశయాలను విసృతంగా ప్రజల లోకి తీసుకెళ్ళాలి.
* వెనకబడిన కులాల్లో అభివృద్దే చెందేలా కార్పోరేషన్ లు పని చేయాలి....
Update: 2020-11-03 13:40 GMT