MLA Harish Rao: మిట్టపల్లిలో సమీకృత మార్కెట్, గ్రామంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.

సిద్దిపేట జిల్లా : సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో రూ. 12లక్షలతో నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్ ను మరియు 31 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామంచాయతీ భవనాన్ని ప్రారంభించి న మంత్రి హరీశ్ రావు.

Update: 2020-08-23 17:11 GMT

Linked news