Methukupally Narsimlu: రిజర్వేషన్లపై సుప్రీం వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం: మోత్కుపల్లి

మోత్కుపల్లి నర్సింహులు,మాజీమంత్రి

రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను  స్వాగతిస్తున్నాం..

రిజర్వేషన్ల సమీక్షను రాష్ట్ర లకు అప్పగించడాన్ని బీజేపీ తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాం..

ఎమ్మార్పీఎస్ పోరాటం, అసెంబ్లీలో అనేక తీర్మానాల పలితమే ఈ తీర్పు

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి.. 

ఎస్పీ వర్గీకరణకు అన్ని పార్టీలు సపోర్టు చేశాయి..

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేయాల్సి ఉంది..

రిజర్వేషన్ల వర్గీకరణ వలన ఎవరికి నష్టం జరగదు..

రాష్ట్రలకు ఈ అధికారులను అప్ప చెప్పడం ద్వారా స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది..

Update: 2020-08-29 15:21 GMT

Linked news