Maha Prasthanam: నాయిని అంతక్రియల్లో జేబుదొంగల చేతి వాటం..

#అంతక్రియలకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకుల పర్సులు కొట్టేసిన జేబుదొంగల గ్యాంగ్..

#గ్యాంగ్ లో ఒక సభ్యున్ని పట్టుకుని పోలీసులకు అప్పగింత..

#ఒక వ్యక్తికి చెందిన 3 వేలు రికవరీ..

#పలువు పర్సులు కూడా పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు.

Update: 2020-10-22 11:57 GMT

Linked news