Kurnool District Updates: గుమ్మనురు జయరాం ను అడ్డుకున్న డీఈడీ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు......

  కర్నూలు......

- కర్నూలు కలెక్టరేట్ వద్ద కార్మిక శాఖ మంత్రి గుమ్మనురు జయరాం ను అడ్డుకున్న డీఈడీ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు......

- మేనేజ్మెంట్ కోటాలో, స్పాట్ అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో,విద్యార్థి నాయకుల అరెస్టు.......

Update: 2020-10-31 11:49 GMT

Linked news