Krishna District Updates: ప్రైవేట్ అంబులెన్స్ ను ఢీ కొన్న గుర్తు తెలియని వాహనం..
కృష్ణాజిల్లా..
-అంబులెన్స్ లో ఉన్న ఇద్దరు మృతి
-వీరు జార్ఖండ్ కు చెందిన వారీగా గుర్తించిన పోలీసులు
-ఒరిస్సా వద్ద పుట్టపర్తి కి వెళ్తున్నారని సమాచారం
-మృతదేహాలను పోస్టుమార్టుం కోసం హాస్పిటల్ కు తరలింపు
-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Update: 2020-11-03 04:06 GMT