Krishna District Updates: మొవ్వమండలం నిడుమోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం...

  కృష్ణాజిల్లా..

- బైక్ పై వెళ్తున్న ముగ్గురిని వెనుక నుంచి ఢీకొట్టిన కారు. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.

- మృతులు గూడూరు మండలం కలపటంకు చెందిన మద్దాల శ్రీను, పెనుగూడికి చెందిన ఎండి.ఇంతియాజ్ గా గుర్తింపు.

Update: 2020-11-24 05:33 GMT

Linked news