Karimnagar Updates: రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా పొన్నం ప్రభాకర్ కామెంట్స్..

కరీంనగర్ జిల్లా:

-చొప్పదండి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా రైతుల నుండి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్   ఆధ్వర్యంలో సంతకాల సేకరణ...

-రుక్మాపూర్ నుండి చొప్పదండి కేంద్రం వరకు ట్రాక్టర్లు, బైక్ లతో ర్యాలీ నిర్వహించిన కాంగ్రేస్ శ్రేణులు...

పొన్నం కామెంట్స్...

- ఎయిర్ ఫోర్ట్స్, ఎల్ఐసి, బిపిసిఎల్ లను కేంద్ర ప్రభుత్వం ప్రవేట్ పరం చేసింది...

 -రైతు వ్యతిరేక బిల్లు వల్ల వ్యవసాయం రంగం కూడా ప్రవేట్ పరం అవుతుంది...

 -రైతులను ఓనర్ గా మాత్రమే ఉంచాలనే కుట్ర ను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది...

 -దేశంలో 25 పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి...

 -పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తున్నాయి...

 -పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో రైతులు కేవలం మార్కెట్ లో మాత్రమే పండించిన పంటలు అమ్మకం చేస్తారు...

 -కేంద్రం చేస్తున్న మోసాన్ని కరపత్రాల ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం...

 -పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన బిల్లును మూజువాణి పద్ధతిలో పాస్ చేయించింది...

 -సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక బిల్లుకు నేను ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నా అంటున్న అని డ్రామాలు ఆడుతున్నాడు...

 -ఈరోజు నుండి కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా రైతుల నుండి సంతకాలు సేకరిస్తున్నాం...

  -పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో ఈ బిల్లు ను అమలు కానివ్వబోమని అంటున్నారు...

  -దమ్ముంటే సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా బిల్లులను చేయాలి...

  -సన్న రకపు వరి ధాన్యానికి 2500 మద్దతు ధర ప్రకటించాలి...

 -అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి...

Update: 2020-11-03 12:09 GMT

Linked news