Kaleshwaram Updates: కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసుల తనిఖీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

మహాదేవపూర్ మండలం కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా

అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న 30 క్వింటాళ్ల పిడియస్ రైస్ పట్టుకున్న కాళేశ్వరం పోలీసులు

రెండు వాహనాలు సీజ్.

ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Update: 2020-08-29 14:24 GMT

Linked news