Kakinada updates: కాకినాడ చేరుకున్న యుద్ధ నౌక..

తూర్పు గోదావరి జిల్లా

కాకినాడ

- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..

- కాకినాడ తీరంలో ఈనెల 24 నుంచి 26 వరకు నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సంయుక్త ఆధ్వర్యాన జలప్రహార్‌-2020 పేరుతో జరగనున్న యాంపీబీయస్‌ విన్యాసాల కోసం   అధికారులు ఏర్పాట్లు

- కాకినాడ రూరల్‌ (మం) సూర్యారావుపేట తీరంలో నేవల్‌ ఎన్‌క్లేవ్‌లో జలప్రహార్‌ పేరిట జల, గగన తలాలపై నిర్వహించనున్న విన్యాసాల కోసం లైట్‌హౌస్‌    సముద్రతీరానికి దూరంగా డీప్‌ సీలోకి విశాఖపట్టణం నుంచి చేరుకున్న యుద్ధనౌక.

- విన్యాసాల కోసం బీచ్‌రోడ్డులోని లైట్‌హౌస్‌ నుంచి ఉప్పాడ వైపు వెళ్లే రహదారిలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు-

- కాకినాడ డీఎస్పీ భీమారావు ఆదేశాల మేరకు పోలవరం, నేమాం నుంచి బీచ్‌ రోడ్డువైపు, బీచ్‌రోడ్డు నుంచి ఓల్డ్‌ ఎన్టీఆర్‌ బీచ్‌లోకి వెళ్లే సమాంతర రోడ్లకు అడ్డంగా   నివారణ చర్యలు చేపట్టి బందోబస్తు ఏర్పాటు ..తిమ్మాపురం ఎస్‌ఐ విజయబాబు

Update: 2020-11-23 05:36 GMT

Linked news