Kadapa District Updates: ట్రిపుల్‌ఐటీలకు కొత్త డైరెక్టర్లను నియామకం...

  కడప :

- ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలకు కొత్త డైరెక్టర్లను నియామకం...

- ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌గా సంద్యారాణి, ఒంగోలు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌గా ఆచార్య బొమ్మిరెడ్డి జయరామిరెడ్డి, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలకు    ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పనిచేసే జగదీశ్వరరావు, జీవీ శ్రీనివాసరావులను నియమిస్తూ ఆదేశాలు జారీచేసిన వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య కేసీరెడ్డి

Update: 2020-11-19 03:45 GMT

Linked news