Hyderabad updates: కార్పొరేషన్ ద్వారా తీసుకునే లోన్లు 90శాతం నుండి 200 శాతానికి పెంచుకుంటున్నారు..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క @ గన్ పార్క్

-దీనివల్ల రెవెన్యూ రిసిప్ట్స్ కి లక్షా 10వేల కోట్లు గ్యారెంటీ పెట్టారు

-ఇప్పటికే ఉన్న అప్పులకు ఈ అప్పులు కలిపి 2020కల్లా 5లక్షల 87వేల 536 వేల కోట్లు అవుతుంది

-ఇప్పటికే అప్పు, వడ్డీ కలిపి 23 వేల కోట్లు కడుతున్నాం

-కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

-ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే సమస్య పరిష్కారం కాదు

-ఏకపక్షంగా బిల్లులు ఆమోదించుకుంటున్నారు

-ఈ మూడేళ్ళలో సర్వే చేయకుండా కేసీఆర్ ఇప్పుడు తన వైఫల్యాలను కప్పి పుచుకునే కార్యక్రమాలు చేస్తున్నాడు

-గతంలో కేసీఆర్ వీఆర్వో, ఎమ్మార్వోలకు బాగా పని చేస్తున్నారని బోనస్ ఇచ్చారు

-77 వేల ఎకరాల్లో 54 వేల ఎకరాలు కబ్జాకు గురైందని కేసీఆర్ చెప్పారు

-ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు

ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబు

-ప్రభుత్వ యూనివర్సిటీలను పతిష్టం చేసి అభివృద్ధి చేయాలని, నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది

-అనుమతి ఇచ్చిన 5 ప్రయివేట్ యూనివర్సిటీల్లో మూడు టీఆరెస్ పార్టీకి చెందిన వ్యక్తులవే

Update: 2020-09-14 12:01 GMT

Linked news