Hyderabad updates: జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశం: మేయర్ బొంతు రామ్మోహన్...

హైదరాబాద్...

-మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన జి హెచ్ ఎం సి స్టాండింగ్ కమిటీ సమావేశం

-వరద నీటి సమస్య ను పరిష్కరించుటకు నాలాల నిర్మాణం, రిపేర్లు, అభివృద్ధి,రక్షణ చర్యలకు రూ 298 కోట్లతో 472 పనులు

-చేపట్టుటకు ఉత్తర్వులు జారీ   చేయించిన రాష్ట్ర మంత్రి తారక రామారావు కు ధన్యవాదములు తెలిపిన జి హెచ్ ఎం సి స్టాండింగ్ కమిటీ

Update: 2020-10-01 14:05 GMT

Linked news