Hemanth Murder Case: హేమంత్ కేసులో సంచలన వాస్తవాలు

- నెల రోజుల ముందే హేమంత్ ని చంపేందుకు ప్లాన్ చేసిన లక్ష్మారెడ్డి, యుగంధర్,

- నెల రోజుల ముందే హేమంత ను చంపేందుకు చేసిన రెక్కి చేసినా యుగంధర్ సోదరులు..

- గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసముంటున్న హేమంత్..

- హేమంత్ ఎలా చంపాలి ఎలా కిడ్నాప్ చేయాలన్నదానిపై స్కెచ్ వేసిన యుగంధర్ ..

- కిరాయి హంతకులు కృష్ణ, రాజు, pasha లతో పలుమార్లు డిస్కషన్ చేసిన యుగంధర్..

- మాయమాటలు చెప్పి Avanti ని తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ వేసిన లక్ష్మారెడ్డి.. కేసులో 

- నెల రోజులుగా అవినీతిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేసినా లక్ష్మారెడ్డి. వాస్తవాలు 

- నెల రోజుల క్రితమే హేమంత్‌ను చంపడం కోసం

- లింగంపల్లిలోని లక్ష్మారెడ్డి ఇంట్లో మీటింగ్‌

- జూన్‌ 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అవంతిరెడ్డి

- జూన్‌ 11న హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకున్న అవంతి

- అవంతి, హేమంత్‌ వివాహంతో అవమానంతో రగిలిపోయిన లక్ష్మారెడ్డి, భార్య అర్చన

- తన కూతురుడి వివాహంపై యుగంధర్‌రెడ్డితో గోడు వెళ్లదీసుకున్న అర్చన

- నాలుగు నెలల పాటు ఇంట్లోనే ఉన్న లక్ష్మారెడ్డి, అర్చన దంపతులు

- తన చెల్లి బాధ చూడలేక అవంతిని హేమంత్‌ నుంచి విడదీయాలని నిర్ణయించుకున్న యుగంధర్‌రెడ్డి

- నెల రోజుల క్రితం లక్ష్మారెడ్డి ఇంట్లో కుటుంంబ సభ్యుల సమావేశం

- ఎలాగైనా అవంతి, హేమంత్‌ను విడదీయాలని నిర్ణయం

- యుగేందర్‌రెడ్డి అన్న విజయేందర్‌రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో అవంతి ఇంటి కోసం రెక్కీ

- 24న మధ్యాహ్నం 2:30 ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డ 12 మంది బంధువులు

- హేమంత్‌, అవంతిపై దాడిచేస్తూ కార్లోకి ఎక్కించిన బంధువులు

- లింగంపల్లిలో మాట్లాడుదామని గోపన్‌పల్లివైపు తీసుకెళ్లిన బంధువులు

- గోపన్‌పల్లిలో తప్పించుకున్న అవంతి, హేమంత్‌

- అవంతి పారిపోయిన హేమంత్‌ దొరికాడు

- రా.7:30కి కారులోనే హేమంత్‌ను చంపిన నిందితులు

- సీన్‌లో లేకుండా జాగ్రత్తపడ్డ లక్ష్మారెడ్డి, అర్చన

- బైక్‌పై గోపన్‌పల్లికి వచ్చిన లక్ష్మారెడ్డి

- కేసు మొత్తంలో 13 మంది బంధువులు ఇన్వాల్వ్

- అర్చన బాధ చూడలేకే హత్య చేశానంటున్న యుగంధర్‌రెడ్డి...

Update: 2020-09-26 08:27 GMT

Linked news