Harish Rao: సిద్దిపేట‌లో పద్మ‌శాలి భ‌వ‌న నిర్మాణానికి మంత్రి హ‌రీశ్ రావు శంఖుస్థాప‌న‌

సిద్ధిపేట పట్టణంలోని బారాయిమామ్- చిన్న మసీదు సమీపంలో మంగళవారం రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలి సమాజ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు  శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్థానిక కౌన్సిలర్లు, పద్మశాలి సమాజ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Update: 2020-08-25 17:47 GMT

Linked news