Guntur updates: నేడు గుంటూరు జిల్లాలో పర్యటన చేయునున్న నాదేండ్ల మనోహార్ ,బోనబోయిన శ్రీనివాస్ యాదవ్..

గుంటూరు జిల్లా...

-నేడు గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటన చేయునున్న జనసేన పిఏసి సభ్యులు నాదేండ్ల మనోహార్ ,బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.....

-తాడేపల్లి మండలం గుండిమెడ, చిర్రావూరు, దుగ్గిరాల మండలం వీర్లపాలెం, పెదకొండూరు, కొల్లిపర మండలంలోని లంక గ్రామాలు, కొల్లూరు మండలంలోని   పెసర్లంక గ్రామాలు ,పంట పోలాలు పరీశీలన చేయునున్న జనసేన నేతలు...

Update: 2020-10-18 02:13 GMT

Linked news