Guntur updates: ఇద్దరు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు..

గుంటూరు జిల్లా..

-నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెం లో ఇద్దరు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు.

-బుకీలు నుండి 2 లక్షల 58 వేలు నగదు,13 సెల్ ఫోన్లు,ఒక లాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.....

Update: 2020-09-29 14:02 GMT

Linked news