Guntur updates: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతి..

గుంటూరు.....

-జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతి .

-వైఎస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించిన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, రోహిత్

-గుంటూరు...

-పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ

-కాంగ్రెస్ మాజీ సీఎం వైఎస్ వర్దంతి ని అన్ని జిల్లా కార్యాలయాల్లో నిర్వహించాం.

-వైఎస్ లేని లోటు రాష్టానికి తీవ్రంగా ఉంది.

-ఇందిరమ్మ రాజ్యం , అంబేద్కర్ ఆశయాల కోసం పని చేసిన వ్యక్తి వైఎస్,

-రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకున్న బలమైన నేత వైఎస్.

-వైఎస్ ఆశయాల కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంది.

-నేటి ప్రభుత్వం కాంగ్రెస్ లో

-వైఎస్ పెట్టిన పధకాలకు పేర్లు మార్చింది.

-వైఎస్ పధకాలే తప్ప కొత్త పధకాలు వైసిపి తెచ్చినవి ఏవి లేవు.

Update: 2020-09-02 07:07 GMT

Linked news