Guntur updates: గుంటూరులో వైసీపీ అధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం!

గుంటూరు...

-గుంటూరు లోని లాడ్జిసెంటర్ లో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన వైసీపీ నేతలు....

-టిడిపి ఉనికిని కాపాడుకోవడానికి దళితులు పై వైసిపి దాడులు చేస్తుదంటు ఆరోపణలు చేస్తున్నారు...

-టిడిపి హాయంలో దళితులు ను ఎలా అవమానించారో ప్రజలలోకి తీసుకెళ్తాం....

-వైసిపికి దళితులు అండగా ఉన్నారు...

-దళితులు ను మాపార్టీ నుంచి దూరం చేయడానికి బాబు అండ్ కో కుట్ర చేస్తున్నారు...

-దళితులు టిడిపి అధికారంలో ఉంటే పీతల సుజాత,రావెలకిషోర్ ,వర్లరామయ్యలను అవమానపరచిన ఘనుడు చంద్రబాబు....

-దళితులు పై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు....

-నేను దళితుడిని సామాన్య కార్యకర్తను ఎంపి చేసిన ఘనత వైఎస్ఆర్సీపి...

-హెచ్ఎంటివి తో ఎంపి నందిగాం సురేష్

Update: 2020-08-31 06:44 GMT

Linked news