Guntur District updates: తల్లి కూతుళ్ళు మృతి కేసు..

గుంటూరు ః.....

-తల్లి కూతుళ్ళు మృతి కేసు..

-మనోజ్ఞ ఆమె కూతురు తులసి అనుమానాస్పద మృతి పై బలపడుతున్న అనుమానాలు..

-పోస్టు మార్టం రిపోర్ట్ లో 36నుండి 48గంటల ముందు చనిపోయినట్లుగా నివేదిక...

-శనివారం ఉదయం అపార్ట్ మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారన్న భర్త కళ్యాణ్ చంద్....

-ఆదివారం మద్యాహ్నం డెడ్ బాడీలకు పోస్టు మార్టం..

-36 నుండి 48గంటల ముందు చనిపోతే ఆత్మహత్య ఎలా చేసుకుంటారనే సందేహం వ్యక్తం చేస్తున్న మనోజ్ఞ కుటుంబ సభ్యులు..

-శుక్రవారం నుండి భర్త కాల్ డేటా బయటకు తీస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్న మనోజ్ఞ కుటుంబ సభ్యులు..

Update: 2020-09-02 07:42 GMT

Linked news