East Godavari Updates: అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం హైస్కుల్ లో కరోనా కలకలం..
తూర్పుగోదావరి : పి.గన్నవరం.
- మూడు రోజుల క్రితం కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకున్న హైస్కూల్ లో మిడ్ డే మీల్ కుక్..
- రిపోర్ట్స్ కోసం వేచి ఉండకుండా నిన్న 25 మంది స్కూల్ పిల్లలకు భోజనం వండి పెట్టిన మహిళ..
- రాత్రి పాజిటివ్ నిర్దారణగా మెసేజ్ రావడంతో అవాక్కయిన స్కూల్ సిబ్బంది, విద్యార్థులు..
- అబ్జర్వేషన్ లో స్కూల్ విద్యార్ధులు..
- అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటున్న స్దానికులు, విద్యార్ధుల తల్లిదండ్రులు..
Update: 2020-11-03 13:29 GMT