East Godavari Updates: కొత్తపల్లి ఆస్పత్రి అభివృధ్ది పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే సతీష్..

తూర్పుగోదావరి :

- ముమ్మిడివరం మం. టి కొత్తపల్లి ఆస్పత్రి అభివృధ్ది పనులకు శంఖుస్థాపన చేసిన శాసనసభ్యుడు పొన్నాడ సతీష్..

- నాడు - నేడు అభివృధ్ధి నిధులు రూ. 7.40 కోట్లతో ఆస్పత్రి ఆధునీకరణ కు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే సతీష్..

Update: 2020-11-02 11:26 GMT

Linked news