Dubbaka Updates: ఉప ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తెరాస కార్యకర్తలు..

సిద్దిపేట జిల్లా :

-దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా రాయపోల్ మండలం ఆరెపల్లిలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తెరాస కార్యకర్తలు

-దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు

-పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొచ్చుకెళ్లే యత్నం చేసారు

-కాంగ్రెస్,తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చెదర గొట్టిన పోలీసులు.

Update: 2020-11-03 12:21 GMT

Linked news