Corona Updates In AP: టెస్టులో ఏపీ ముందంజ

విజయవాడ: రాష్ట్ర జనాభాలో 5.65 శాతం మందికి కరోనా టెస్టులు చేసిన ఏపీ

దేశంలోనే ముందంజలో ఏపీ

ఒక మిలియన్ జనాభాకు 56541 టెస్టులతో మొదటి స్థానం

ఇప్పటి వరకు 30 లక్షల 19 వేల 296 టెస్టులు చేసిన ఆంధ్రప్రదేశ్ 

Update: 2020-08-19 15:24 GMT

Linked news