CM Jagan: ఏపీ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం జగన్

అమరావతి: ఆంద్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ బోర్డు,  ఎగ్జి‌క్యూటివ్ క‌మిటీ ఏర్పాటు

ఏపీ పారిశ్రామిక

కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఛైర్మ‌న్‌గా సీఎం జగన్ మోహన్ రెడ్డి

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ సెక్రటరీ కరి కాల వలవన్.

Update: 2020-08-28 15:53 GMT

Linked news