CM Jagan: ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబానికి అండగా ఉంటా: సీఎం జగన్

మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.

కొన్నిరోజుల కిందట అనారోగ్యంతో కన్నుమూసిన ఎడ్మ కృష్ణా రెడ్డి.

1994,2004లో శాసనసభ్యుడిగా పని చేసిన కృష్ణా రెడ్డి.

ఒక దఫా ఇండిపెండెంట్ గా, మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నిక.

కిష్టారెడ్డి కుమారుడు సత్యంతో మాట్లాడిన సీఎం జగన్.

కుటుంబానికి అండగా ఉంటానని

నిబ్బరంగా ఉండాలన్న సీఎం

హైదరాబాద్ వచ్చినప్పుడు తనని కలుస్తానని ధైర్యంగా ముందుకు సాగలన్న సీఎం.

Update: 2020-08-23 17:17 GMT

Linked news