Chittoor District Updates: ప్రభుత్వ నవోదయా స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
చిత్తూరు జిల్లా ..
-మదనపల్లి పుంగనూరు రోడ్డులోని ప్రభుత్వ నవోదయా స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
-బండకిందపల్లికి వెల్లే ప్రైవేటు బస్సు బోల్తా.
-ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరో 30 మందికి తీవ్ర గాయాలు.
-గాయపడి వారిని స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Update: 2020-11-03 11:53 GMT