పశ్చిమ గోదావరి జిల్లాఏలూరులో ప్రారంభమైన సబ్సిడీ... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

పశ్చిమ గోదావరి జిల్లా

ఏలూరులో ప్రారంభమైన సబ్సిడీ ఉల్లి విక్రయాలు

భారీగా బారులు తీరిన విద్యార్థులు, చిన్నారులు

వార్డెన్ తీసుకురమ్మన్నారని, వివరాలు చెబితే ఊరుకోరని అంటున్న విద్యార్థులు

కేజీ ఉల్లి 40 రూ.లకు ఇవ్వడంతో వార్డెన్ విద్యార్థులను ఉల్లి కొనుగోళ్ళకు పంపడంపై అనుమానాలు

అది ఏ హాస్టల్, ప్రభుత్వ లేక ప్రయివేట్ ఆ, లేక దళారీలు పంపారా అనేది తెలియాల్సి ఉంది.

Update: 2020-10-24 07:49 GMT

Linked news