అమరావతి-సచివాలయానికి కరోనా ఎఫెక్ట్.-3, 4... ... Live Updates:ఈరోజు (జూన్-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అమరావతి

-సచివాలయానికి కరోనా ఎఫెక్ట్.

-3, 4 బ్లాకుల్లోకి ఎంట్రీ నిషిద్ధం.

-సెక్రటేరీయేట్ మొత్తం శానిటైజ్ చేస్తున్న సిబ్బంది.

-విధులకు హాజరు కాని 3,4 బ్లాకుల్లో పని చేసే సచివాలయ ఉద్యోగులు.

-మిగతా బ్లాకుల్లోనూ అంతంత మాత్రంగానే ఉద్యోగుల హాజరు.

-సచివాలయానికి కరోనా తాకిడితో తన రివ్యూలను విజయవాడ ఆర్ అండ్ బి భననంలోని ఏపీటీఎస్ కార్యాలయం నుంచి చేపడుతోన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్జి.

Update: 2020-06-01 08:34 GMT

Linked news