అమరావతిపంట ప్రణాళికలపై ముఖ్యమంత్రి... ... Live Updates:ఈరోజు (జూన్-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అమరావతి

పంట ప్రణాళికలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఆపై మధ్యాహ్నం 3 గంటలకు వైద్య ఆరోగ్యశాఖలో నాడు నేడుపై సమీక్ష చేయనున్నారు.

అలాగే 3:30 గంటలకు సీఆర్‌డీఏపై సీఎం సమావేశం నిర్వహించనున్నారు. 

Update: 2020-06-01 02:49 GMT

Linked news