విజయనగరం జిల్లా:చీపురుపల్లి... ... Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విజయనగరం జిల్లా:


చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రారంబించిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.


..మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ కామెంట్స్..


సిఎం జగన్మోహన్ రేడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు


విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోంది, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి ఆందోళన చెందే అవకాశం లేకుండా ప్రభుత్వమే అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది


విద్యపై పెట్టిన ఖర్చు మానవాభివద్ధి కోసం చేస్తున్న ఖర్చు గానే భావించి పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నారు


భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు


కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటిస్తూ తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి


ప్రతి విద్యార్థికి జీవితంలో ఒక ఆశయం వుండాలి, దానిని నెరవేర్చుకునే దిశగా ప్రయత్నం చేయాలి


ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వినియోగించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.


Update: 2020-10-08 08:34 GMT

Linked news