అమరావతిమూడు రాజధానుల అంశంపై... ... Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి


మూడు రాజధానుల అంశంపై పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్సీ లు పోతుల సునీత,శివ నాథ్ రెడ్డి లపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ షరీఫ్ ను కలిసి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న


ఈ నెల 28 వ తేదీన ఇద్దరి సభ్యుల వివరణ తీసుకుంటానని చెప్పిన చైర్మన్


చైర్మన్ చర్యలు తీసుకునేలోపే వారిద్దరూ స్వయంగా తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాం


ఈ నెల 22 న పార్టీ ఫిరాయింపు పై తగిన ఆధారాలతో మరోసారి చైర్మన్ కు ఫిర్యాదు చేస్తాం : బుద్ధా వెంకన్న


Update: 2020-10-05 10:28 GMT

Linked news