విశాఖ..చోడవరం ఎమ్మెల్యే కరణం... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విశాఖ..


చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కామెంట్స్


సబ్బం హరి మూడు కోట్ల విలువైన స్థలం ఆక్రమించారు.


పార్కు స్థలం కబ్జా చేస్తే చర్యలు తీసుకోవడం తప్పా.


ఓ కబ్జా కోరు సబ్బం హరి ....కాదు.... పబ్బం హరి.....


సబ్బం హరి వైఎస్సార్సీపీని , నాయకులు,విమర్శిస్తే మూల్యం చెల్లించుకోవడం తప్పదు.


జివిఎంసికీ చెందిన 206 గజాల స్ధలమే కాకుండా. జివిఎసి పార్కు స్ధలం కూడా ఆక్రమించారు.


Update: 2020-10-03 12:45 GMT

Linked news