విశాఖమంత్రి అవంతి శ్రీనివాసరావు... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విశాఖ


మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్


మాజీ పార్లమెంట్ సభ్యులు,మాజీ మేయర్ సబ్బం హారి ప్రభుత్వాన్నే విమర్శించడం పనిగా పెట్టుకున్నారు.


పార్కు స్థలాన్ని కబ్డా చేశారు. అధికార దర్పంతో ఇప్పటి వరకు నెట్టికొచ్చారు.


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సబ్బం హరి వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాము.


విధి రౌడీలాగ పచ్చి భూతులు మాట్లాడుతున్నారు.


రౌడీయిజం మాకు కూడా చెయ్యడం వచ్చు.


మా ప్రభుత్వానికి ఎవ్వరిమీద కక్ష సాధించాలని లేదు.


అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షణంగా తొలిగిస్తాం.


చట్టాల్లో ఉన్న లోసుగులు వలన భూకబ్జాదారులు కోర్టులకు వెళ్ళి స్టే లు తీసుకువస్తున్నారు.


Update: 2020-10-03 12:44 GMT

Linked news