మరొకొద్ది సేపట్లో బీజేపీ రాష్ట్ర... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

మరొకొద్ది సేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం.


దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక పై చర్చ.


హాజరు కానున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయపార్టీ ఉపాధ్యాయక్షురాలు డీకే అరుణ , పార్టీ జాతీయ ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మణ్ , దుబ్బాక పార్టీ ఇంచార్జ్ జితేందర్ రెడ్డి .


Update: 2020-10-03 09:26 GMT

Linked news