రమేష్ ఆసుపత్రి అంశంలో సుప్రీంకోర్టు లో పిటిషన్... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

రమేష్ ఆసుపత్రి అంశంలో సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం.

హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు లో పిటిషన్.

హైకోర్టు ఇచ్చిన మంధ్యంతర ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరిన ఏపీ ప్రభుత్వం.

Update: 2020-09-03 10:29 GMT

Linked news