అమరావతికె.ఎస్. జవహర్ మాజీ... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-31) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి


కె.ఎస్. జవహర్ మాజీ మంత్రి


దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్న జగనే దళితద్రోహి


ఐదారుగురికి పదవు లిచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి దళితమిత్ర కాడనే నిజాన్ని వైసీపీలోని దళితవర్గ ఎమ్మెల్యేలు మంత్రులు తెలుసుకోవాలి.


చంద్రబాబు హాయాంలో దళితులకు ఏం మంచిజరిగిందో, ఈ ప్రభుత్వం వచ్చాక వారిని ఎంతలా హింసిస్తుందో చర్చించడానికి తాము సిద్ధం.


Update: 2020-08-31 10:17 GMT

Linked news