అమరావతిరాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలా..? లేదా? అన్న అంశంపై ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ.

రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ కోరుకుంటున్న మెజార్టీ ప్రజలు.

6 రోజుల్లో అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్న మెజార్టీ ప్రజలు

"apwithamaravati.com" పేరుతో నిర్వహిస్తున్న ఈ అభిప్రాయ సేకరణలో...6 రోజుల వ్యవధిలోనే పాల్గొన్న సుమారు 3.76 లక్షల మంది ..

వారిలో 95శాతం మంది రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని ఆన్ లైన్ ఓట్లు వేసిన ప్రజలు.

Update: 2020-08-29 12:01 GMT

Linked news