శ్రీకాకుళం జిల్లా..జిల్లాలో విజృంభిస్తున్న... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

శ్రీకాకుళం జిల్లా..

జిల్లాలో విజృంభిస్తున్న కరోనా..

గడిచిన 24 గంటల్లో 522 కేసులు నమోదు..

దీంతో జిల్లాలో 22,381 కి చేరిన కరోనా కేసుల సంఖ్య..

ఈరోజు కరోనా నుంచి కోలుకుని 514 మంది డిశ్చార్..

ప్రస్తుతం జిల్లాలో 6,141 గా ఉన్న ఆక్టీవ్ కేసులు..

Update: 2020-08-29 12:01 GMT

Linked news