రాచకొండ సీపీ, మహేష్ భగవత్లాక్ డౌన్ సడలింపుతో మళ్ళీ... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

రాచకొండ సీపీ, మహేష్ భగవత్

లాక్ డౌన్ సడలింపుతో మళ్ళీ చోరీలు పెరిగాయి...

మేడిపల్లి పొలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో జరిగిన చోరి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశాము..

మధ్య ప్రదేశ్ కి చెందిన రితురాజ్ సింగ్ ఈ కేసులో ప్రధాన నిందితుడు..

గతంలో నగరంలో ద్విచక్రవాహనాల చోరీ లో అరెస్ట్ అయ్యాడు .

2016 మధ్య ప్రదేశ్ లో ఓ హత్య కేసులో రితురాజ్ నిందితుడు.

విడుదల అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి ప్రసాద్ సేన్ తో కలిసి చోరీలు చేస్తున్నారు.

రెక్కీ చేసి శివారు ప్రాంతాల్లో ఎక్కువగా చోరీలకు పాలడ్డారు....

Update: 2020-08-28 10:29 GMT

Linked news